చోరీలు చేస్తున్న వ్యక్తి అరెస్టు

79பார்த்தது
వరంగల్ కాశీబుగ్గలో ఇటీవల చోరీకి పాల్పడిన దొంగను పట్టుకున్నట్లు ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు. నగరంలోని పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నవ్యక్తిని పట్టుకొని అతడి నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి పట్టీలు, రూ. 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం ఏసీపీ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி