బాలికను తల్లిదండ్రులకు అప్పగింత

70பார்த்தது
బాలికను తల్లిదండ్రులకు అప్పగింత
హుజూరాబాద్ నుంచి తల్లి మందలించిందని శనివారం ఓ పదేళ్ల బాలిక ఇంటి నుంచి పారిపోయి వరంగల్ రైల్వేస్టేషన్ కు చేరుకుంది. అనుమానాస్పదంగా తిరుగుతున్న చిన్నారిని ఆర్పీఎఫ్ ఏఎస్సై ఎంవీరావు, కానిస్టేబుల్ యాలాద్రి చేరదీసి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. అనంతరం చైల్డ్రన్ ప్రతినిధి మౌనికకు అప్పగించగా, ఆమె కౌన్సెలింగ్ నిర్వహించి బాలిక తండ్రి జితేందర్ కు అప్పగించినట్లు ఆర్పీఎఫ్ పోలీసులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி