సూపరింటెండెంట్ పై కలెక్టర్ గుస్సా

72பார்த்தது
ఉత్తర తెలంగాణ కే పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిని శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి కావలసిన కార్యాచరణ రూపొందించామని చెప్పడంతో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితిని ఎందుకు ప్రభుత్వానికి నివేదించలేదని డా. చంద్రశేఖర్ ని నిలదీశారు.

தொடர்புடைய செய்தி