దౌర్జన్యం చేస్తున్న ఇటుక బట్టి వ్యాపారులు

75பார்த்தது
ఖిలా వరంగల్ మండలం నక్కలపెల్లి గ్రామంలో ఇటుక బట్టిల వలన స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇంటర్నల్ రోడ్లు వ్యవసాయ భూములు నాశనం అవుతున్నాయని అన్నందుకు దౌర్జన్యానికి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇటుక బట్టి వ్యాపారుల వల్ల పడే ఇబ్బందులు చూసి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி