దేవాదాయ శాఖ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు

67பார்த்தது
దేవాదాయ భూముల పరిరక్షణ, ఆదాయమే లక్ష్యంగా దేవాదాయ శాఖ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని దేవాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ మంగళవారము అధికారులకు ఆదేశించారు. ఆదాయంలేని, శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాల పురోగతికి కామన్ గుడ్ ఫండ్ నిధులు వెచ్చించి, సార్థకతను చేకూర్చాలని అధికారులకు సూచించారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించలాన్నారు.

தொடர்புடைய செய்தி