పాలిసెట్ పరీక్ష ప్రశాంతం

67பார்த்தது
పాలిసెట్ పరీక్ష ప్రశాంతం
వరంగల్లో పాలిసెట్-2024 ప్రశాం తంగా ముగిసింది. శుక్రవారం వరంగల్లో ఏర్పాటు చేసిన 12 పరీక్ష కేంద్రాల్లో 5, 624 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 5, 121 మంది విద్యార్థులు హాజరైనట్లు పాలిసెట్ వరంగల్ కోఆర్డినేటర్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. ఉదయం నుంచే పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. పరీక్ష ప్రశాంతంగా జరగడానికి సహకారం అందించిన అధికారులకు డాక్టర్ ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி