రైల్వేస్టేషన్ లో వృద్ధుడి మృతి

1913பார்த்தது
రైల్వేస్టేషన్ లో వృద్ధుడి మృతి
కేసముద్రం రైల్వేస్టేషన్లో గుర్తుతెలియని ఓ వృద్ధుడు మృతిచెందినట్లు శనివారం వరంగల్ జీఆర్పీ పోలీసులు తెలిపారు. స్టేషన్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై సృహ లేకుండా పడి ఉన్న ఓ వృద్ధుడిని రైల్వే సిబ్బంది గుర్తించి అంబులెన్స్ కు సమాచారం అందించగా. అప్పటికే మృతిచెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారని చెప్పారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி