గెస్ట్ హౌస్ ను సీజ్ చేసిన అధికారులు

1043பார்த்தது
గెస్ట్ హౌస్ ను సీజ్ చేసిన అధికారులు
వరంగల్ నగర పరిధి ఎల్బి నగర్ లో ఎలాంటి వ్యాపార అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఏఎస్ గెస్ట్ హౌస్ ను బల్దియా శానిటేషన్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య ఆరోగ్యాధికారి డా. రాజేష్ మాట్లాడుతూ ఎల్బి నగర్ లో వ్యాపార అనుమతులు పొందకుండా అనధికారికంగా అతిథి గృహాన్ని నిర్వహించడమే కాకుండా కాలనీ ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తున్నారనే ఫిర్యాదుల అందినందున సెక్షన్ 264 ప్రకారం సీజ్ చేశామన్నారు.

தொடர்புடைய செய்தி