పండుగ వేళ మద్యం పట్టివేత

61பார்த்தது
వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి లోని సాకరాశికుంటకు చెందిన ఎనగందుల లలిత బెల్టు షాపు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో దాడులు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. రూ. 38, 220 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొని, తదుపరి విచారణ కోసం ఆమెను మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు బుధవారం రాత్రి ఏసీపీ తెలిపారు.

தொடர்புடைய செய்தி