ఆస్తి ఇప్పిస్తానని.. వితంతువుని బ్లాక్ మెయిల్

70பார்த்தது
వరంగల్ కాపుల కనపర్తి గ్రామానికి చెందిన వితంతు మహిళల. మాజీ సర్పంచ్ తోటకూరి లక్ష్మి భర్త కీ: శే: చక్రపాణికీ సంబంధించిన వాటా భూమిని నీ కూతురికి ఇప్పిస్తానని చెప్పి రూ. 6. 50 లక్షలు, 6 తులాల బంగారం, 10 తులాల వెండిని బండి సుభాష్ అనే వ్యక్తి తీసుకున్నాడని ఆరోపించారు. ఈవిషయాన్ని బయటకు పొక్కకుండా ఆమెను బలవంతంగా లొంగదీసుకునేందుకు యత్నించగా. భయభ్రాంతులతో కూతురుని తీసుకొని బుధవారం సీపీకి ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி