తెలంగాణ నిర్మాణంపై వ్యాసరచన పోటీలు

85பார்த்தது
తెలంగాణ రాష్ట్ర ప్రగతిపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు మండల పరుశరాములు గురువారం తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు, పోరాటం, ఆవిర్భావం తరువాత జరిగిన అభివృద్ధి, సాధించిన విజయాలు, వైఫల్యాలు అనే అంశాలపై వ్యాసాలు రాసి వరంగల్ రంగశాయిపేటలోని అభ్యుదయ సేవా సమితి కార్యాలయంలో నేరుగా లేదా పోస్ట్ ద్వారా జూన్ 1వ తేదీ వరకు పంపించాలన్నారు. 9849208279 ఫోన్ నంబరును సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி