బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి

2261பார்த்தது
బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి
వరంగల్ క్రిస్టియన్ కాలనీ గాంధీ నగర్ లో శుక్రవారం రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. లక్ష్మి అనే వృద్ధారాలు అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్నీ పొస్తమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీ కి తరలించారు.

தொடர்புடைய செய்தி