230 కుటుంబాలకు కరెంట్ మీటర్లు

81பார்த்தது
వరంగల్ 27వ డివిజన్లోని ఎల్విఆర్ కాలనీలో 230 కుటుంబాలకు మీటర్లు సాంక్షన్ చేసి అభివృద్ధి చేస్తున్నందున కొండ దంపతుల చిత్రపటాలకు బుధవారం మీసాల ప్రకాష్ , ఎల్బీఆర్ కాలనీవాసులు పాలభిషేకం చేసారు. కొండా దంపతుల నాయకత్వంలో కాలనీ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, గత 20 సంవత్సరాలుగా కరెంటు మీటర్లు లేక అభివృద్ధి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

தொடர்புடைய செய்தி