ఎస్సై పై సిపి కి ఫిర్యాదు

80பார்த்தது
ఎస్సై పై సిపి కి ఫిర్యాదు
ఫిర్యాదు చేసేందుకు వెళితే ఎస్సై తనను కులం పేరుతో దూషించారని ఓ మహిళ శుక్రవారం వరంగల్ సీపీ కి ఫిర్యాదు చేసింది. వరంగల్ రంగశాయిపేటకు చెందిన దళిత మహిళ భర్తకు విడాకులు ఇచ్చింది. ఆమె కొద్దిరోజుల క్రితం పరిచయమైన వ్యక్తితో సహజీవనం చేస్తోంది. విడాకులు ఇచ్చిన భర్త వచ్చి గొడవ చేస్తుండడంతో మిల్స్ కాలనీ పిఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా. ఎస్సై తనను కులం పేరుతో దూషించారని, అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி