కేంద్ర రాష్ట్ర దిష్టిబొమ్మ దహనం

51பார்த்தது
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద టీబీజీకేఎస్ కార్మిక సంఘం నాయకులు సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయవద్దని బుధవారం కేంద్ర రాష్ట్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమం బ్రాంచి ఉపాధ్యక్షులు బడిదల సమ్మన్న ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వరకు నినాదాలతో వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల దిష్టిబొమ్మను దహనం చేశారు.

தொடர்புடைய செய்தி