రంగశాయిపేట కాశీవిశ్వేశ్వర వీరాంజనేయుని ఆలయంలో వేడుకలు

57பார்த்தது
వరంగల్ రంగశాయిపేటలోని కాశీవిశ్వేశ్వర వీరాంజనేయుని ఆలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం, పూజలు చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి ప్రత్యే క వాహనంపై హనుమాన్ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. జైశ్రీరామ్. జై హనుమాన్ నినాదాలతో ప్రాంతమంతా మార్మోగింది. ఈ కార్యక్రమంలో సారయ్య, విశ్వనాదం, రాహుల్, అనిల్, నగేష్, శ్రీను, బుచ్చిబాబు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி