బాలల అక్రమరవాణా నిర్మూలనపై అవగాహన సదస్సు

85பார்த்தது
బాలల అక్రమరవాణా నిర్మూలనపై అవగాహన సదస్సు
వరంగల్ రంగశాయిపేటలోని పట్టణ ఆరోగ్యకేంద్రంలో గురువారం మానవ, బాలల అక్రమరవాణా నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్-10 , భ్రూణహత్యలపై ఆశా కార్యకర్తలకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కు డాక్టర్ వేద ఆధ్వర్యంలో అవగాహన కలిగించారు. జిల్లాలో మండలంలో బ్రూణ హత్యలు జరగకుండా ఇంటింటికి వెళ్లి గర్భిణీ స్త్రీలకు, ఆడపిల్లలైతే ఇంటికి మహాలక్ష్మి అని వారిని సమానంగా చూడవలసిన బాధ్యత ఉందన్నారు.

தொடர்புடைய செய்தி