గుడిసె వాసులపై దాడి

74பார்த்தது
గుడిసెలకు ఉన్న తాళాలు పగులగొట్టి, ఇంట్లో వస్తువులు చిందరవందర చేసి ఈ స్థలం మాది గుడిసెలు తొలగించాలంటూ కబ్జాదారు లు దౌర్జన్యం చేస్తున్నారని మంగళవారం వరంగల్ చింతల్లోని జ్యోతిబసునగర్ గుడిసెవాసులు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2007లో 292మంది గుడిసెవాసులకు పట్టాలు మంజూరయ్యాయి. పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకొని కూలి పనులు చేసుకొంటున్నారు.

தொடர்புடைய செய்தி