పోలీసులకు లొంగిపోయిన అరవింద్

71பார்த்தது
పోలీసులకు లొంగిపోయిన అరవింద్
కేవలం ఒక్క రూపాయి విషయంలో జరిగిన గొడవలో ఓ నిండు ప్రాణం పోయిన ఘటన వరంగల్ లేబర్ కాలనీలో జరిగింది. ప్రేమ్ సాగర్ మృతికి కారణం అయిన జన్ను అరవింద్ శనివారం పోలీసులకు లొంగిపోయాడు. అరవింద్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. ప్రేమ్ సాగర్ మృతిపై ఆయన సోదరుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వరంగల్ మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య తెలిపారు.

தொடர்புடைய செய்தி