యువరైతుపై దాడిచేసిన రౌడీ షీటర్స్ అరెస్ట్

84பார்த்தது
వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ ఆర్ ఆర్ తోటలో ఈనెల 12వ తేదీన యువరైతుపై దాడి చేసిన ఇద్దరు రౌడీషీటర్ లను గురువారం సాయంత్రం మిల్స్ కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో నిందితుల వివరాలను ఏసిపి నందిరాం వెల్లడించారు. సంపత్, మల్లికార్జున్ అనే నేరస్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி