పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం

69பார்த்தது
వరంగల్ శాంతినగర్ కు చెందిన ఆడెపు విజయ్ గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో బాత్రూమ్ లోకి వెళ్లిన ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు 85 శాతం కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఎంజీఎం కు తరలించారు. ఆత్మహత్యాయత్నంకు గల కారణాలు తెలియరాలేదు.

தொடர்புடைய செய்தி