వారికి అండగా ఉంటాం

53பார்த்தது
వారికి అండగా ఉంటాం
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన జర్నలిస్టు చిలగాని విజయ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వారి నివాసానికి వెళ్లి విజయ్ ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వారికి మనోధర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி