ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించాలని చిల్పూర్ మండల సిపిఎం కార్యదర్శి సాదం రమేష్ అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో సిపిఎం పార్టీ కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ పాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని కార్యకర్తలకు సూచించారు.