వేణుగోపాలస్వామి కళ్యాణానికి తరలి రావాలి

57பார்த்தது
వేణుగోపాలస్వామి కళ్యాణానికి తరలి రావాలి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్లలో గురువారం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి తిరు కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అర్చక లోక ప్రకటనలో తెలిపారు. గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో మధ్యాహ్నం ఒకటి గంటకు జరిగే కళ్యాణం ఉత్సవానికి భక్తులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி