ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు

590பார்த்தது
బిఆర్ఎస్ నేతలకు ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కడియం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி