అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం

51பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పిటిసి చడా సరితా మాట్లాడుతూ మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఐదేళ్లలో మండల అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி