కడియం శ్రీహరి మతిభ్రమించి మాట్లాడుతున్నాడు

85பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కడియం శ్రీహరి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు తాటికొండ రాజయ్య ఘాటుగా స్పందించారు. దేవాదులకు ద్రోహం చేసింది కడియం శ్రీహరి, బిఆర్ఎస్ శ్రేణుల కష్టంతో గెలిచి బిఆర్ఎస్ కు డిపాజిట్ రాదనడం విడ్డూరంగా ఉందన్నారు. సిగ్గు , శరం ఉంటే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.

தொடர்புடைய செய்தி