మంత్రి ఉత్తంతో సమావేశమైన కడియం

52பார்த்தது
మంత్రి ఉత్తంతో సమావేశమైన కడియం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పలు విషయాలపై చర్చించారు. మంత్రి కడియం కావ్యకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி