మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు

50பார்த்தது
మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు
హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని మళ్లీకుదుర్ల శివారు శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. రూ: 1, 06, 932 ఆదాయం వచ్చినట్లు ఈవో అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పర్యవేక్షకులు సంజీవ్ మరియు ఆలయ అర్చకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி