మార్కిజంతోనే సమసమాజం సాధ్యం

75பார்த்தது
మార్కిజంతోనే సమసమాజం సాధ్యం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి అబ్బాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తమాన రాజకీయాలు జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై బోధించారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుందని ఆర్థిక అసమానతలు లేని దోపిడీ రైత సమాజం రావాలంటే సాధ్యమని అన్నారు.

தொடர்புடைய செய்தி