పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

55பார்த்தது
పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1, 68, 727 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు గాను అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

தொடர்புடைய செய்தி