రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

2258பார்த்தது
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాలు ప్రకారం ఇప్పగూడెంకు చెందిన మోలుగురి రాజు(42) అనే వ్యక్తి వ్యక్తిగత బుధవారం పనులు నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు గ్రామ శివారులో తాటి చెట్టును బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி