ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు

57பார்த்தது
ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి గెలుకోసం అహర్నిశలు కృషిచేసిన వరకాల నియోజకవర్గ అన్ని మండలాల మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు, గ్రామ పార్టీ అధ్యక్షకార్యదర్శులకు, కమిటీ సభ్యులకు, ప్రజా ప్రతినిధులకు కమిటీ సభ్యులకు, నాయకులకు, క్లస్టర్ ఇంచార్జులకు, పట్టభద్రుల ఓటర్లకు ధర్మరెడ్డి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி