సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

67பார்த்தது
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి అన్నారు. నాగారం గ్రామంలో పలువురు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి దేవేందర్ రెడ్డి పాలాభిషేకం చేశారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మి రైతుల కోసం సీఎం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు.

தொடர்புடைய செய்தி