పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా వరంగల్ లోని ఏవీవీ డిగ్రీ కళాశాలలో పరకాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల కాళీ ప్రసాద్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.