పెంచికలపేట పిఎసిఎస్, ఫర్టిలైజర్స్ తనిఖీ

68பார்த்தது
పెంచికలపేట పిఎసిఎస్, ఫర్టిలైజర్స్ తనిఖీ
మండలంలోని పెంచికలపేట ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రా గోదాంని నీరుకుల్ల గ్రామంలోని ఫర్టిలైజర్స్ లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదంలో జీలుగు పచ్చిరొట్ట నిల్వ ఉన్న విత్తనాల స్టాకును ఆయన పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉండి విత్తనాలను అందజేయాలని సిబ్బంది సూచించారు.

தொடர்புடைய செய்தி