వరంగల్ జిల్లా రంగశాయిపేట జంక్షన్ లో గురువారం స్వామి వివేకానంద 122వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలను సమర్పించిన, కాకతీయ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమ నేత కత్తెరపల్లి దామోదర్. అనంతరం దామోదర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని అదేవిధంగా మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తాత్వికవేత్త మహనీయుడు అని వారు కొనియాడారు.