పాలకుర్తికి రానున్న మాజీమంత్రి ఎర్రబెల్లి

79பார்த்தது
పాలకుర్తికి రానున్న మాజీమంత్రి ఎర్రబెల్లి
బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్ శాఖల మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరుకానున్నారు. జనగాం జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తి మండల కేంద్రంలోని విస్నూర్ రోడ్డులో భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ ప్రధాన కార్యాలయంను దయాకర్ రావు చేతులమీదుగా శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.

தொடர்புடைய செய்தி