తడిసిన వరిధాన్యాన్ని పరిశీలించిన మాజీమంత్రి ఎర్రబెల్లి

58பார்த்தது
అకాల వర్షంతో తడిసి ముద్దైన వరి ధాన్యాన్ని జనగాం జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఆదివారం ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులను ఇబ్బంది పెడుతున్నదని, రైతులకు సాగునీరు, విద్యుత్, రైతుబంధు ఇవ్వకుండా మోసం చేస్తునదన్నారు. ప్రతి కింటాకు బోనస్ 5 వందల రూపాయలు ఇస్తానని ఇవ్వడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி