పాలకుర్తి గూడూరులో కుల బహిష్కరణ

66பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో రజక కులంలోని ఒక కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి సోమయ్య అనే రిటైర్డ్ పోస్ట్మాస్టర్ తల్లి గత పదిరోజుల క్రితం మరణించారు. దహన సంస్కారాల అనంతరం జరిగే కార్యక్రమాలకు మూడవ రోజు కులపెద్దలు హాజరు కాకపోగా, వచ్చే కులస్తులను వెళ్లకుండా అడ్డుకొని కుల బహిష్కరణ చేసారని తెలిపారు.

தொடர்புடைய செய்தி