ఎన్నికల కోడ్ ముగియగానే వెంటనే కుల గణన చేపట్టాలి

78பார்த்தது
ఎన్నికల కోడ్ ముగియగానే వెంటనే కుల గణన చేపట్టాలి
శాస్త్రీయమైన కుల గణన ద్వారానే రిజర్వేషన్లలో బీసీలకు సమగ్ర న్యాయం జరుగుతుందని, ఎన్నికల కోడ్ ముగియగానే వెంటనే కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ అన్నారు. శుక్రవారం జనగాం జిల్లా పాలకుర్తి
మండల కేంద్రం లోని గౌడ సంఘం భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘీ వెంకన్న, పంజాల మధు, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி