అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వరాదు

51பார்த்தது
ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కొండపర్తి గుంపు, జనగలంచ గుంపు, గుత్తికోయ గుడాలలో బుధవారం పోలీసుల కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వదని ఆదేశాలు జారీచేశారు. సైబర్ నేరాల పట్ల గుత్తికోయా యువకులకు తాడ్వాయి పోలీసులుఅవగాహన కల్పించారు. అనంతరం కాటాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி