పివి జయంతి వేడుకలు

63பார்த்தது
పివి జయంతి వేడుకలు
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టిన ఊరైన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానిగా పీవీ దేశానికి చేసిన సేవలు భావి తరాలకు ఆదర్శమని నర్సంపేట మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి కిరణ్ కుమార్ అన్నారు.

தொடர்புடைய செய்தி