ఏజెన్సీలో విజృంభిస్తున్న విష జ్వరాలు

70பார்த்தது
ములుగు జిల్లాలో రోజు రోజుకు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల సంఖ్య పెరిగింది.
డెంగ్యూ జ్వరం పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు తెలిపారు. డెంగ్యూ రోగులకు త్వరలో తెల్ల రక్త కణాల చికిత్స అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி