యువత రాజకీయాల్లోకి రావాలి: మాజీ మంత్రి

66பார்த்தது
యువత రాజకీయాల్లోకి రావాలి: మాజీ మంత్రి
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ముఖ్య నేతలతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గోవిందరావు పేట శుక్రవారం సమావేశం నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీలో యువతకు ప్రాధాన్యం కల్పించి రాకేష్ రెడ్డికి టికెట్ కేటాయించామని, రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే యువత ప్రతినిధిగా శాసనమండలిలో ప్రశ్నిస్తారని అన్నారు.

தொடர்புடைய செய்தி