చంటిబిడ్డలతో పోలింగ్ కేంద్రాలకు మహిళలు

83பார்த்தது
చంటిబిడ్డలతో పోలింగ్ కేంద్రాలకు మహిళలు
ములుగు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో యువత, మహిళలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చంటి బిడ్డలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఎండలను సైతం లెక్కచేయకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

தொடர்புடைய செய்தி