నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి సీతక్క

66பார்த்தது
బిఆర్ఎస్ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. వందల కోట్లు ఖర్చుపెట్టి తనను ఎమ్మెల్యేగా గెలవ కుండా చేయాలని ప్రయత్నం చేశారని, ఇప్పుడు తీన్మార్ మల్లన్నపై కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తీన్మార్ మల్లన్నను గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி