నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం

83பார்த்தது
నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం
వ్యవసాయ శాఖ గుర్తింపు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు రెండు టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. విడిగా ఉన్న సంచుల్లోని విత్తనాలను కొనుగోలు చేయవద్దని, సంబంధిత కంపెనీ లేబుళ్లున్న ప్యాకెట్లను కొనాలన్నారు. విత్తనాల కొనుగోలు అనంతరం రసీదు తీసుకోవాలన్నారు. దీంతో డీలర్లపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி