ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి

60பார்த்தது
ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు మండలం దేవనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం పలువురు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఉపాధి హామీ పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధి హామీ పనులు చేసే వద్ద ప్రజలకు మౌళిక సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி