తూకంలో కోతలు విధిస్తే కఠినచర్యలు: కలెక్టర్

67பார்த்தது
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో కోతలు విధిస్తే కఠిన చర్యలు తప్పవని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వెంకటాపూర్ పిఎసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో, ధాన్యం మిల్లులో యజమానులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే 9347416178 హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி